ఆది శంకరాచార్యుడు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Srinivas agnes (చర్చ | రచనలు) |
|||
పంక్తి 4:
*ఆరోగ్యం విలువ తెలిసేది అనారోగ్యంలోనే.
*మాట వినపడనివాడు చెవిటివాడు కాదు. మంచిమాట వినిపించుకోనివాడు నిజమైన చెవిటివాడు.
*పుట్టడం,పెరగడం, కోరినది లభించక పోవడం, మరణించడం అన్నీ బాధలే. ఇవి లేకుంటే జీవితం లేదు.
*భగవాన్ నీ కోసం వెతికాను నాకు కనిపించలేదు. తీరా నీవు కనిపించే సరికి నేను లేను.
*వివేకవంతుల సంపాదన బాధ.
*గీతా శాస్త్రం సమస్త వేద వేదాంతాల సార సంగ్రహం.
*మన మెదడు దేవుని కేంద్రబిందువు.
*మృత్యువు ఆసన్నమైనప్పుడు వ్యాకరణ సూత్రాలు నిన్ను రక్షించలేవు.
[[వర్గం:భారతీయులు]]
|