స్వామీ వివేకానంద: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Srinivas agnes (చర్చ | రచనలు) |
Srinivas agnes (చర్చ | రచనలు) |
||
పంక్తి 229:
*సర్వ సన్నద్ధులైన యువకులు నేడు కావాలి.
*వివేకం మనిషికి మాత్రమే గల గొప్ప వరం. మనసును స్వాధీనంలో ఉంచుకుని బుద్దితో వివేచించి,ముందుకు నడిచేవాడు మహాత్ముడు. సమర్ధుడు అవుతాడు. జీవితంలో విజయాన్ని సాధించ గలుగుతాడు. మనసును స్వాధీనంలో ఉంచుకోని వ్యక్తికీ పతనం తప్పదు.
*బలంతో, ధైర్యంతో, భాద్యతతో పోరాడడం నేర్చుకో
*భక్తి సముద్రంలో మునిగినప్పుడు ఈ ప్రపంచం మరొక నీటి బిందువులా కనిపిస్తుంది.
*కోపం తెచ్చుకునే హక్కు ఎవరికైనా ఉండవచ్చు. కాని, ఆ కోపంతో క్రూరంగా ప్రవర్తించే హక్కు మాత్రం ఎవరికీ లేదు.
|