మోతీలాల్ నెహ్రూ

స్వాతంత్ర్య సమర యోధుడు, రాజకీయ నాయకుడు

భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడైన మోతీలాల్ నెహ్రూ 1861, మే 6న కాశ్మీర్ పండిత్ కుటుంబంలో జన్మించాడు. న్యాయవిద్యను అభ్యసించి బారిష్టర్ అయి అలహాబాదులో స్థిరపడ్డాడు. ఆ తరువాత భారత జాతీయోధ్యమంలో పాల్గొని భారత జాతీయ కాంగ్రెసుకు అధ్యక్షత వహించాడు. 1931, ఫిబ్రవరి 6న మరణించాడు.

మోతీలాల్ నెహ్రూ<.center>

మోతీలాల్ నెహ్రూ యొక్క ముఖ్య కొటేషన్లు మార్చు

  • రాముడు లంకపై దండెత్తినట్లు గాంధీజీ దండి యాత్ర కూడా చరిత్రలో నిలిచిపోతుంది.
 
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.