కొణిజేటి రోశయ్య

కొణిజేటి రోశయ్య 1933, జూలై 4న గుంటూరు జిల్లా వేమూరు గ్రామములో జన్మించాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ప్రస్తుతం తమిళనాడు గవర్నరుగా పనిచేస్తున్నాడు.

కొణిజేటి రోశయ్య యొక్క ముఖ్య వ్యాఖ్యలు మార్చు

  • గవర్నర్ పదవి ప్రీ రిటైర్మెంట్-- కొణిజేటి రోశయ్య[1]

మూలాలు మార్చు

  1. ఆంధ్రజ్యోతి దినపత్రిక, తేది 30-07-2012
 
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.