గరిమెళ్ళ సత్యనారాయణ

స్వాతంత్ర్యోద్యమ కవుల్లో గరిమెళ్ళ సత్యనారాయణ (1893 - 1952) ది విశిష్టమైన స్థానం. గరిమెళ్ళ గేయాలు జాతీయ వీరరసంతో తొణికిసలాడుతూ పాఠక జనాన్ని ఉర్రూతలూగించాయి. అతను వ్రాసిన గీతం కూడా ప్రజలను ఎంతగానో జాగృతం చేసి స్వాతంత్ర్య ఉద్యమంలోకి ఉరికే తెగువను కలగజేసింది. దేశభక్తి కవితలు వ్రాసి జైలుశిక్ష అనుభవించిన వారిలో ప్రధముడు గరిమెళ్ళ. నిజాయితీకి, నిర్భీతికి గరిమెళ్ళ మారుపేరుగా నిలిచాడు.

గరిమెళ్ళ సత్యనారాయణ యొక్క ముఖ్య వ్యాఖ్యలు మార్చు

  • మా కొద్దీ తెల్ల దొరతనం
 
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.