బిపిన్ చంద్ర పాల్

బిపిన్ చంద్ర పాల్ (నవంబరు 7, 1858 – మే 20, 1932) సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమర యోధుడు. లాల్, బాల్, పాల్ త్రయంలో మూడవ వాడు. 1905 లో బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా పోరాడాడు.[1]

బిపిన్ చంద్ర పాల్

వ్యాఖ్యలు మార్చు

  • బిపిన్ చంద్ర పాల్ మాట్లాడుతూ, భారతదేశంలో కూడా విజృంభిస్తున్న ఈ పాన్-ఇస్లామిజం 'భారతీయ జాతీయవాదానికి దాని నిజమైన, విస్తృత అర్థంలో ఉమ్మడి శత్రువు' అని అభిప్రాయపడ్డారు.[2]
    • విక్రమ్ సంపత్ - సావర్కర్, ఎకోస్ ఫ్రమ్ ఎ ఫర్గాటెన్ పాస్ట్, 1883–1924 (2019) లో ఉదహరించబడింది
  • భారతీయ ముస్లిములు మొదట ముస్లిములు, తరువాత భారతీయులు. సయ్యద్ అమీర్ అలీ వంటి ముస్లిం నాయకుల అభిప్రాయం ప్రకారం, విదేశీ ఇస్లామిక్ దేశాలు భారతదేశాన్ని ఆక్రమిస్తే, భారతదేశానికి వ్యతిరేకంగా ఆ ముస్లిం ఆక్రమణదారులకు సహాయం చేయడమే భారతీయ ముస్లింల విధులు, ఎందుకంటే వారికి 'ముస్లిం గుర్తింపు' చాలా ముఖ్యం.
    • బిపిన్ చంద్ర పాల్ రచించిన 'రాష్ట్రనిధి', 'బిజయ', 1319 బంగబ్దా

మూలాలు మార్చు

 
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.