కిన్నెరసాని
]] కిన్నెరసాని ఖమ్మం జిల్లాలోని కొండకోనల్లో ప్రారంభమై రమ్యమైన అటవీమార్గం గుండా కనువిందుచేసే ప్రయాణం చేసి గోదావరిలో విలీనమయ్యే వాగు. విశ్వనాథ సత్యనారాయణ ఆ నదిని తెలుగు ఇల్లాలిగా కల్పనచేసి కిన్నెరసాని పాటలు అనే గేయకావ్యాన్ని రచించారు. అప్పటినుంచి కిన్నెరసాని తెలుగు కవుల ఊహా సుందరి. పలు కవితలలో, పాటలలో ఈమె ప్రస్తావన ఉంది.
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/1/10/View_from_a_dam_in_Kinnarsani_WS%2C_AP_W_IMG_5776.jpg/220px-View_from_a_dam_in_Kinnarsani_WS%2C_AP_W_IMG_5776.jpg)
గోదావరమ్మయా?
కాదు, కృష్ణమ్మయా?
కాదు,పెన్నమ్మయా?
కాదు,తుంగమయా?
వాదులాటలు రాని
సాదు కిన్నెర యామె
జాలు కన్నియ యామె
వ్యాఖ్యలు
మార్చు- కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి
- ↑ సినారె:దివ్వెల మువ్వలు(కిన్నెరసాని),కొండా శంకరయ్య ప్రచురణలు,సికింద్రాబాద్,1962,పుట-35