ప్రియాంక గాంధీ

రాజకీయ నాయకురాలు, రాజీవ్ గాంధీ కూతురు

ప్రియాంక వాద్రా (జననం:జనవరి 12 1972)భారతీయ మహిళా రాజకీయనాయకురాలు. ఈమె భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, యు.పి.ఎ చైర్ పర్సన్ సోనియా గాంధీ ల కుమార్తె. ఈమె ఫిరోజ్ గాంధీ, ఇందిరా గాంధీ ల మనుమరాలు. ఈమె నెహ్రూ-గాంధీ కుటుంబంలో ఒక సభ్యురాలు.[1]

ప్రియాంక వాధ్రా
నిరాడంబరత, ధైర్యం, సంయమనం, త్యాగం, నిబద్ధత అనేవి దీనబంధు రాముడు అనే పేరు సారాంశం. రామ్ అందరితో, రామ్ అందరితో ఉన్నారు. శ్రీరాముడు, సీతాదేవి సందేశం, అనుగ్రహంతో రామ్లాలా ఆలయ భూమిపూజ కార్యక్రమం జాతీయ ఐక్యతకు, సౌభ్రాతృత్వానికి, సాంస్కృతిక సమ్మేళనానికి వేదికగా మారింది. ~ ప్రియాంక గాంధీ

వ్యాఖ్యలు మార్చు

  • నిరాడంబరత, ధైర్యం, సంయమనం, త్యాగం, నిబద్ధత అనేవి దీనబంధు రాముడు అనే పేరు సారాంశం. రామ్ అందరితో, రామ్ అందరితో ఉన్నారు. శ్రీరాముడు, సీతాదేవి సందేశం, అనుగ్రహంతో రామ్లాలా ఆలయ భూమిపూజ కార్యక్రమం జాతీయ ఐక్యతకు, సౌభ్రాతృత్వానికి, సాంస్కృతిక సమ్మేళనానికి వేదికగా మారింది.

ట్విట్టర్ లో ట్వీట్ - ప్రియాంక గాంధీ వాద్రా (@priyankagandhi) ఆగస్టు 4, 2020 నుండి ఉటంకించబడింది [1]



మూలాలు మార్చు

 
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.