విశ్వనాథ సత్యనారాయణ

తెలుగు రచయిత, కవి

విశ్వనాథ సత్యనారాయణ(ఆంగ్లం: Viswanatha Satyanarayana) (1895-1976) "కవి సమ్రాట్" బిరుదాంకితుడు. తెలుగు సాహిత్యంలో తొలి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. 20 వ శతాబ్దములోని ఆంధ్ర సాహిత్యమునకు, ప్రత్యేకించి సంప్రదాయ సాహిత్యమునకు పెద్ద దిక్కు. ఆయన చేపట్టని సాహిత్య ప్రక్రియ లేదు - కావ్యములు, కవితలు, నవలలు, నాటకములు, పద్యకావ్యములు, ప్రయోగములు, విమర్శలు, వ్యాసములు, కథలు, చరిత్రలు - ఆయన పాండిత్యము, ప్రతిభలు జగమెరిగినవి. ఆయన మాటలలోనే "నేను వ్రాసిన పద్యముల సంఖ్య , ప్రకటింపబడిన సంఖ్య, సుమారు ఇరువది వేలుండ వచ్చును. నేను చింపివేసినవి ఏబది వేలుండవచ్చును " . ఆయన వ్రాసిన రచనలన్నీ కలిపితే లక్ష పుటలు ఉండవచ్చును [2].

 విశ్వనాథ కులాబ్ధి విధుడు
ఆంధ్ర సారస్వతోద్యాన వన మధుడు

---సినారె[1]


విశ్వనాథ వ్యాఖ్యలు మార్చు

విశ్వనాథపై వ్యాఖ్యలు మార్చు

ఇవీ చూడండి మార్చు

 
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.

మూలాలు మార్చు

  1. సినారె:దివ్వెల మువ్వలు(విశ్వనాథ),కొండా శంకరయ్య ప్రచురణలు,సికింద్రాబాద్,1962,పుట-32
  2. తెలుగు పెద్దలు - మల్లాది కృష్ణానంద్ - మెహెర్ పబ్లికేషన్స్, హైదరాబాదు